six members died: ఫంక్షన్‌లో కలిసి.. మృత్యుఒడికి

-

six members died in Malkaram pond at jawahar nagar at Hyderabad: హైదరాబాద్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఫంక్షన్‌లో కలిసిన వారు.. సరదాగా ఈతకు దిగి మృత్యుఒడికి చేరుకున్నారు. నగరంలోని జవహర్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మల్కారం చెరువులో ఈతకు దిగిన ఆరుగురు మునిగి చనిపోయారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులే ఉండటం తీవ్రంగా కలచివేస్తోంది. మృతులంతా అంబర్‌పేట్‌ వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరంతా అంబర్‌పేట్‌కు ఓ ఫంక్షన్‌ కోసం వచ్చినట్లు తెలుస్తోంది. ఫంక్షన్‌ తరువాత ఆరుగురు కలిసి.. మల్కారం చెరువులో ఈతకు దిగినట్లు స్థానికులు చెప్తున్నారు. లోతు ఎక్కువుగా ఉండటం, వర్షాల కారణంగా నీరు పుష్కలంగా ఉండటంతో వారు మునిగిపోయారు. స్థానికులు గమనించి.. పోలీసులకు సమాచారం అందించటంతో, ఘటనా స్థలానికి చేరుకొని.. ఈతగాళ్ల సాయంతో చెరువులో నుంచి మృతదేహాలను వెలికితీయించారు. దీంతో కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు.

- Advertisement -

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan).. ఎవరికీ బయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...