క్రైమ్ Flash: ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత By Alltimereport - April 3, 2022 0 125 FacebookTwitterPinterestWhatsApp తెలంగాణాలో విషాదం నెలకొంది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తుమ్మెనాల చెరువులో ముగ్గురు బాలురు ఈతకు వెళ్లి నీటిలో మునిగి మృతి చెందారు. మృతదేహాలను గుర్తించిన కొందరు స్థానికులు చెరువు నుంచి బయటికి తీశారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.