Breaking- విషాదం: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Three killed in road accident

0
49

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే..జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారాంపల్లి స్టేజి వద్ద బైక్- ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.