తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్

-

Break darshans at Tirumala Srivari Temple on December 27 are cancelled: తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. డిసెంబరు 27న శ్రీవారి ఆలయంలో బ్రేక్ ద‌ర్శనాలు రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో డిసెంబరు 26న సిఫార్సు లేఖలు స్వీకరించబడవు అని స్పష్టతనిచ్చింది.

- Advertisement -

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 27న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నారు.  అందుకే ఆరోజున బ్రేక్ ద‌ర్శనాలు రద్దు చేస్తున్నట్టు ప్రజాసంబంధాల అధికారి ఓ ప్రకటన ద్వారా తెలిపారు. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి TTDకి స‌హ‌క‌రించాల‌ని కోరారు.

Read Also: హ్యాపీ లైఫ్ కోసం ఈ 12 రూల్స్ పాటించాల్సిందే!!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...