హనుమంతుడికి వడ మాలలు ఎందుకు వేస్తారు..?

-

Lord Hanuman |హనుమంతుడు శనివారం రోజున జన్మించాడు. శనివారానికి అధిపతి శని. శనికి ఇష్టమైన వస్తువులు నువ్వులు, మినప్పప్పు. వడ (గారె)లను మినప్పప్పుతో చేస్తారు. ఒకసారి సమయంలో ఆంజనేయుడికి, శనికి యుద్ధం జరిగింది. ఆయుద్ధంలో శని ఓడిపోయాడు. శని ఆంజనేయుడికి శిష్యుడయ్యాడు. ఆంజనేయుడు శనిని ఇలా ఆజ్ఞాపించాడు.

- Advertisement -

“ఎవరైతే శనివారం నాడు నీకు ఇష్టమైన మాషములు (మినుములు) రుబ్బి వడలు (గారెలు) నాకు సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారో వారి యందు శని దోషం లేకుండా చూడు. వారిని అనుగ్రహించు అని ఆజ్ఞాపిస్తాడు.” అందుకే శని దోష నిమిత్తం ఆంజనేయ స్వామికి వడమాలలు సమర్పిస్తారు.

Read Also: ప్రాచీన ఆధ్యాత్మిక ప్రదేశాలు – ఆధునిక పేర్లు
Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...