Kanipakam | కాణిపాకంలో ఆర్జిత, ఉదయాస్తమాన సేవలు ప్రారంభం

-

Kanipakam |కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక ఆలయంలో నూతనంగా ఆర్జిత, ఉదయాస్తమాన సేవలు ప్రారంభిస్తూ ఆలయ అధికారులు నిర్ణయించారు. మార్చి 4 నుంచి సహస్ర నామార్చన ఆర్జిత సేవను, 5 నుంచి ఉదయాస్తమాన సేవను ప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. సహస్ర నామార్చన సేవ రోజూ ఉదయం 6-6.45 గంటల మధ్య జరుగుతుందని చెప్పారు. టికెట్ ధర రూ.వెయ్యి కాగా, ఇద్దరు భక్తులకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. రూ.లక్ష చెల్లిస్తే ఉదయాస్తమాన సేవలో పదేళ్లపాటు పాల్గొనవచ్చని వివరించారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...