Kanipakam | కాణిపాకంలో ఆర్జిత, ఉదయాస్తమాన సేవలు ప్రారంభం

-

Kanipakam |కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక ఆలయంలో నూతనంగా ఆర్జిత, ఉదయాస్తమాన సేవలు ప్రారంభిస్తూ ఆలయ అధికారులు నిర్ణయించారు. మార్చి 4 నుంచి సహస్ర నామార్చన ఆర్జిత సేవను, 5 నుంచి ఉదయాస్తమాన సేవను ప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. సహస్ర నామార్చన సేవ రోజూ ఉదయం 6-6.45 గంటల మధ్య జరుగుతుందని చెప్పారు. టికెట్ ధర రూ.వెయ్యి కాగా, ఇద్దరు భక్తులకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. రూ.లక్ష చెల్లిస్తే ఉదయాస్తమాన సేవలో పదేళ్లపాటు పాల్గొనవచ్చని వివరించారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఫోన్ ట్యాపింగ్.. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఏం చెప్తోంది?

తెలంగాణలో ఫోన్ టాపింగ్(Phone Tapping) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ.. సరికొత్త...

నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క(Barrelakka) అలియాస్ శిరీష ఉమ్మడి...