శరీరానికి గాయం అయినప్పుడు పప్పు తింటే చీము పడుతుందా ? నిజమా కాదా

-

ఎవరికి అయినా దెబ్బ తగిలిని ఏదైనా పుండు వచ్చినా వారు శనగపప్పు పల్లీలు శనగపిండి పదార్దాలు తీసుకోవద్దు అని చాలా మంది పెద్దలు చెబుతారు, ఇలా తింటే శరీరంలో ఆ భాగం దగ్గర చీము పడుతుంది అని చెబుతారు, అయితే ఇది నిజమా అనేది వైద్యులు సీనియర్ డాక్టర్లని అడిగితే వారు చెప్పిన సమాధానం ఏమిటి అంటే.

- Advertisement -

పప్పు తింటే చీము పడుతుందనేది సమాజంలో ఉన్న ఓ పెద్ద మూఢనమ్మకం. నిజానికి గాయం తగిలితే అది తొందరగా మానాలంటే పప్పు తినడం మంచిది, కాని చదువుకున్న వారు కూడా ఇది ఆలోచించకుండా పప్పు తినడం మానేస్తారు.

మీకు గాయాలు అయిన సమయంలో మంచి డాక్టర్ ని అడగండి వారే చెబుతారు, పప్పు తింటే ఏమీ కాదు అని, బాగా ఉడికించిన పప్పు తింటే గాయమయినా చీము పట్టదు, అంతేకాదు ఆ పుండు తొందరగా మాని పోతుంది అంటున్నారు వైద్యులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పరీక్ష విధానంలో మార్పులు.. ఎప్పటినుంచో చెప్పిన మంత్రి లోకేష్

విద్యాశాఖపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై...

జానీ మాస్టర్‌పై కేసు నమోదు.. లైగింకా వేధించాడంటూ ఫిర్యాదు..

ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌(Jani Master)పై లైంగిక వేధింపుల కేసు...