Health tips: ఆహారం తినేటప్పుడు మధ్యలో నీళ్లు తాగితే ఆ సమస్యలు తప్పవు!!

-

Health tips: భోజనం మధ్యలో నీళ్లు తాగడం, లేదా తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల జీర్ణ క్రియకు అంతరాయం కలుగుతుంది. ఇలా నీళ్లు తాగడం వల్ల ఆహారాన్ని జీర్ణం చేసే జీర్ణ రసాలు నీళ్లతో కలిసి పలుచగా మారిపోతాయి. దీంతో తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. ఎక్కువ భాగం వ్యర్ధంగా బయటికి పోతుంది.

- Advertisement -

ఇలా నీళ్లు తాగడం వల్ల ఆహారాల్లో ఉండే పోషకాలు కూడా శరీరం గ్రహించలేదు. సరిగా జీర్ణం కాకుండా మిగిలిపోయే ఆహారాలు కొవ్వు రూపంలోకి మారిపోతాయి. ఇన్సులిన్ నిరోధకత పెరిగిపోతుంది. దీని వల్ల టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. అందుకే భోజనానికి ముందు, మధ్యలో, తిన్న వెంటనే నీళ్లు తాగరాదు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Viveka Murder | వైయస్ వివేకా హత్య కేసుపై కడప కోర్టు సంచలన తీర్పు

ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై...

Raghu Babu | సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి

ప్రముఖ సినీ నటుడు రఘుబాబు(Raghu Babu) నడుపుతున్న కారు ఢీకొని బైక్‌...