పరగడుపునే అరటిపండ్లు తింటే ఏమవుతుందో తెలుసా?

-

అరటిపండు తినడం వల్ల అనేకరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మనందరికీ తెలిసిందే. అయితే ఇవి ఎప్పుడు తింటున్నామనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే తినకూడని సమయాల్లో అరటిపండు తినడం వల్ల మేలు కంటే హాని కలిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

- Advertisement -

పరగడుపుతో అరటిపండ్లను తినరాదని వైద్యులు స్పష్టం చేశారు. అరటిపండ్లలో సహజసిద్ధమైన చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. దీంతో అవి శరీరానికి బాగా శక్తినిస్తాయని తెలిపారు. కానీ ఆ శక్తి ఖర్చవగానే నీరసంగా అనిపిస్తుందని, అలాగే అరటిపండ్లు తినడంతో కడుపు నిండిన భావన కలిగి నిద్ర వస్తుందని తెలిపారు. అటు అరటిపండ్లలో సహజసిద్ధ యాసిడ్స్ ఉండటంతో ఖాళీ కడుపుతో తింటే జీర్ణ సమస్యలు వస్తాయని పేర్కొన్నారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...