పరగడుపునే అరటిపండ్లు తింటే ఏమవుతుందో తెలుసా?

-

అరటిపండు తినడం వల్ల అనేకరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మనందరికీ తెలిసిందే. అయితే ఇవి ఎప్పుడు తింటున్నామనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే తినకూడని సమయాల్లో అరటిపండు తినడం వల్ల మేలు కంటే హాని కలిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

- Advertisement -

పరగడుపుతో అరటిపండ్లను తినరాదని వైద్యులు స్పష్టం చేశారు. అరటిపండ్లలో సహజసిద్ధమైన చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. దీంతో అవి శరీరానికి బాగా శక్తినిస్తాయని తెలిపారు. కానీ ఆ శక్తి ఖర్చవగానే నీరసంగా అనిపిస్తుందని, అలాగే అరటిపండ్లు తినడంతో కడుపు నిండిన భావన కలిగి నిద్ర వస్తుందని తెలిపారు. అటు అరటిపండ్లలో సహజసిద్ధ యాసిడ్స్ ఉండటంతో ఖాళీ కడుపుతో తింటే జీర్ణ సమస్యలు వస్తాయని పేర్కొన్నారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...