రాత్రి భోజనం తర్వాత అరటిపండు తింటే జరిగే అనర్ధాలివే..

-

రాత్రి భోజనం అయ్యాక కొంతమందికి అరటిపండు తినే(Eat Banana) అలవాటు ఉంటుంది. భోజనం తర్వాత అరటి పండు తింటే త్వరగా జీర్ణం అవుతుంది అనే భావనతో చేస్తుంటారు. మరికొంతమంది వెయిట్ పెరగడానికి భోజనం తర్వాత అరటి పళ్ళను తింటారు.

- Advertisement -

అయితే రాత్రి భోజనం తర్వాత అరటిపండును తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రిపూట అరటి పండు తినడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలకు, జలుబుకు దారితీస్తుందని చెబుతున్నారు. దీనికి బదులు అరటిపండును మధ్యాహ్నం తింటే ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు. అలాగే ఖాళీ కడుపుతో అరటిపండు తింటే కాస్త అసౌకర్యానికి గురవుతారని తెలిపారు.

Read Also: పరగడుపుతో వీటిని అస్సలు తీసుకోకండి..!

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల పర్యటన ఖరారు

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ...

Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి

తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని...