అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంచిన ఇంటర్ బోర్డ్

-

ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజుల(Inter Supplementary exam) చెల్లింపు గడువు పెంచింది తెలంగాణ ఇంటర్ బోర్డు. ఈ నెల 19వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రకటన విడుదల చేసింది. గతంలో విధించిన గడువు ఇవాల్టితో ముగియనుంది. ఈ నేపథ్యంలో గడువు పెంచాలంటూ కాలేజీల యాజమాన్యాలు, విద్యార్ధులు, తల్లిదండ్రులు ఇంటర్ బోర్డుకు విజ్ఞప్తి చేశారు. వారి అభ్యర్థన మేరకు పరీక్ష ఫీజు గడువు పొడిగించింది బోర్డు. అలాగే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫీజు రేపటి వరకు చెల్లించవచ్చు. కాగా జూన్ 4వ తేదీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

Read Also: కిడ్నీ సమస్యలకు ఈ సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టండి
Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...