ట్విట్టర్ లో చిరంజీవి ఫాలో అవుతున్న ఒకేఒక్కరు ఆయనే – ఎవరంటే

-

మెగాస్టార్ చిరంజీవికి దేశంలో ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో తెలిసిందే.. ఇక ఆయన సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉంటారు.. గత ఏడాది సోషల్ మీడియాలోకి మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇచ్చారు.. అప్పటి నుంచి అనేక విషయాలు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు…ట్విట్టర్కి ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజుల్లోనే తన స్టైల్లో ట్వీట్లతో సెటైర్లు వేస్తూ అనేక సంఘటనలు అలాగే తన సినిమాకి సంబంధించి అనేక విషయాలు పంచుకుంటున్నారు.

- Advertisement -

మరి చిరుని ఆయన అభిమానులు చాలా మంది ఫాలో అవుతారు.. కాని ఆయన ఎవరిని ఫాలో అవుతారు అని తెలుసుకోవాలి అని చాలా మందికి కుతూహలం ఉంటుంది..చిరు సోషల్మీడియాలో ఫాలో అయ్యే వ్యక్తి కేవలం ఒకేఒక్కరు.. మరి ఎవరు అనుకుంటున్నారా.. మీరు కచ్చితంగా చరణ్ అని అనుకుంటారు..

అయితే ముందు ఆయన చరణ్ ని ఫాలో అయ్యేవారు కాని ఇప్పుడు చరణ్ ని కూడా ఆయన ఫాలో అవ్వడం లేదు..చిరు ప్రముఖ సినీ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రిని తన ట్విట్టర్లో ఫాలో అవ్వడం ప్రారంభించారు. మొత్తానికి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ అభిమాని చెప్పడం ద్వారా తెలిసింది. చిరంజీవి ఆచార్య సినిమా లో నటించారు ఈ చిత్రం మే 14వ తేదీన విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...