మరోసారి విజయ్ దేవరకొండను టార్గెట్ చేసిన అనసూయ

-

నటి అనసూయ(Anchor Anasuya) మరోసారి వివాదాస్పద వార్తల్లో నిలిచింది. హీరో విజయ్ దేవరకొండ(Vijaya Devarakonda) ఫ్యాన్స్ ను మళ్లీ రెచ్చగొట్టింది. ‘ఖుషి’ సినిమా నుంచి విడుదలైన కొత్త పోస్టర్ లో ‘ది విజయ్ దేవరకొండ’ అని ఉంది. దీంతో ఆమె ఆ పోస్టర్ ను ఉద్దేశిస్తూ ‘ఇప్పుడే ఒకటి చూశాను.. The నా? బాబోయ్ పైత్యం.. ఏం చేస్తాం.. అంటకుండా చూసుకుందాం’ అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ పై విజయ్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనసూయ ఆంటీ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో వాళ్లను మరింత రెచ్చగొట్టేలా ‘భలే రియాక్ట్ అవుతున్నార్రా దొంగ.. బంగారుకొండలంతా.. ఎక్కడో, అక్కడ నేను నిజం అనేది ప్రూ చేస్తూనే ఉన్నందుకు థ్యాంక్స్ రా అబ్బాయిలు’ అని మరో ట్వీట్ చేసింది.

- Advertisement -

తాజా ట్వీట్ తో మరింత రెచ్చిపోయిన అభిమానులు అనసూయను వ్యక్తిగతంగా తీవ్ర పదజాలంతో దూషిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ ఎడిసోడ్ లో కొందరు అనసూయకు మద్దతిస్తుండగా.. మరికొందరు అనవసరంగా అభిమానులను రెచ్చగొట్టారంటూ విమర్శిస్తున్నారు. కాగా ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో డైలాగ్స్ విషయంలో అనసూయ(Anchor Anasuya) తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అనసూయ, విజయ్ అభిమానులు మధ్య రచ్చ జరుగుతూనే ఉంది.

Anchor Anasuya

Read Also: సమంత మంచి మనిషి.. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి: చైతూ

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...