మెగాస్టార్ అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్….

-

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత వరుస చిత్రాలతో దూసుకువెళ్తున్నారు… ఇప్పటికే ఆయన నటించిన ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహా రెడ్డి చిత్రాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే ఇక ఇప్పుడు సూపర్ హిట్ దర్శకుడు కొరటాల శివతో ఆచార్య మూవీ చేస్తున్నాడు చిరు…

- Advertisement -

ఈ చిత్రం తర్వాత మళయాలంలో సూపర్ హిట్ అయిన్ లూసీఫర్ రీమేక్ లో నటించనున్నాడు ఆయన.. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని రైట్స్ ను సొంతం చేసుకున్నాడు హీరో చరణ్…. ఇక అప్పటి నుంచి ఈ రీమేక్ దర్శకత్వ బాధ్యతలను ఎవరికి అప్పగించనున్నారనే వార్తపై ఇంకా క్లారిటీ రాలేదు… గతంలో వీవీ వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడని వార్తలు వచ్చాయి…

అయితే ఈ వార్తపై ఇంకా క్లారిటీ రాలేదు… తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమా బాధ్యతలు మరో దర్శకుడు మోహన్ రాజాకు అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి… ఫిలిం నగర్ సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదు.. స్క్రిఫ్ట్ విషయంలో మెగాస్టార్ సంతృప్తి చెందలేదని అందుకే లూసీఫర్ సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...