2020 లో పెళ్లి చేసుకున్న మన తెలుగు సెలెబ్రిటిస్ ఎవరో తెలుసా

-

ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో దాదాపు ఎనిమిది నెలలు సినిమాలు షూటింగులు ఏమీ లేవు, ఈ సమయంలో ఎవరూ బయటకు రాని పరిస్దితి, అయితే కరోనా సమయంలో ముందు నిశ్చయం చేసుకున్న వివాహాలు కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారు, మరికొందరు సెలబ్రెటీలు ఇదే చేశారు, ఇక చిత్ర సీమకు చెందిన కొందరు ఈ లాక్ డౌన్ సమయంలో చాలా తక్కువ మంది కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకున్నారు.

- Advertisement -

మరి అలాంటి సెలబ్రెటీలు ఎవరు అనేది చూద్దాం..
నిర్మాత దిల్ రాజు ఈ లాక్ డౌన్ వేళ మే 10న తేజస్విని వివాహం చేసుకున్నారు..
ఇక ఆయన తర్వాత నిఖిల్ సిద్ధార్థ్ మే 14న డాక్టర్ పల్లవిని వివాహం చేసుకున్నారు
హీరో నితిన్ రెడ్డి ఆయన జూలై 26న షాలినీని వివాహం చేసుకున్నారు
హీరో రానా దగ్గుబాటి ఆగస్ట్ 8న మిహీక బజాజ్ ను వివాహం చేసుకున్నారు.

హీరోయిన్ కాజల్ అగర్వాల్ అక్టోబర్ 30 న గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్నారు..జబర్దస్త్ మహేష్ కూడా ఈ ఏడాది లోనే పావని ని పెళ్ళి చేసుకున్నారు. ఇలా చాలా మంది సినిమా స్టార్లు కరోనా సమయంలో అతి కొద్ది మంది సమక్షంలో వివాహం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...