పూరీ,ఛార్మిల ఈడీ విచారణ ముగిసింది

-

Ed questioned puri and charmi about the ligar movie investments: ఈడీ కార్యాలయంలో టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మిల విచారణ ముగిసింది. వారిని ఉదయం 8 గంటల నుంచి విచారణ చేస్తున్నారు. ఈ విచారణ దాదాపు 13 గంటల పాటు సాగింది. లైగర్ మూవీ లావాదేవీలపై వీరిని అధికారులు ప్రశ్నించారు. పూరి, చార్మి ఖాతాల్లోకి వచ్చిన విదేశీ నిధుల గురించి వివరాలు సేకరించినట్లు సమాచారం. కాగా.. ఈ సినిమాకు కేసీఆర్ కుమార్తె కవిత పెట్టుబడి పెట్టారని తెలంగాణ కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌, సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే..

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...