పూరీ,ఛార్మిల ఈడీ విచారణ ముగిసింది

-

Ed questioned puri and charmi about the ligar movie investments: ఈడీ కార్యాలయంలో టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మిల విచారణ ముగిసింది. వారిని ఉదయం 8 గంటల నుంచి విచారణ చేస్తున్నారు. ఈ విచారణ దాదాపు 13 గంటల పాటు సాగింది. లైగర్ మూవీ లావాదేవీలపై వీరిని అధికారులు ప్రశ్నించారు. పూరి, చార్మి ఖాతాల్లోకి వచ్చిన విదేశీ నిధుల గురించి వివరాలు సేకరించినట్లు సమాచారం. కాగా.. ఈ సినిమాకు కేసీఆర్ కుమార్తె కవిత పెట్టుబడి పెట్టారని తెలంగాణ కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌, సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే..

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

వైసీపీకి భారీ షాక్.. మరో కీలక దళిత నేత రాజీనామా

ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు...

తెలంగాణ ఎంపీ అభ్యర్థులు ధనవంతులు.. కోట్లలో ఆస్తులు..

తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. 17 ఎంపీ స్థానాలకు...