మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకి గుడ్ న్యూస్

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల తనకు కరోనా సోకింది అని తెలిపారు… అయితే ఆయన ప్రస్తుతం క్వారంటైన్ లోఉన్న సంగతి తెలిసిందే, ఆయన క్షేమంగా ఉండాలి అని మెగా అభిమానులు పూజలు చేశారు, సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలి అని కామెంట్లు పెట్టారు.. ఇక ఇండస్ట్రీలో అందరూ కూడా దీనిపై ట్వీట్స్ చేశారు.

- Advertisement -

అయితే తాజాగా ఆయన గుడ్ న్యూస్ చెప్పారు… చెర్రీ కరోనాను జయించారు. ఆయనకు కొవిడ్-19 నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని రామ్ చరణ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నాకు కరోనా నెగిటీవ్ వచ్చింది, వీలైనంత త్వరగా షూటింగ్ లో పాల్గొనాలని ఉంది అని తెలిపారు.

డిసెంబర్ 29న ఆయనకు కరోనా వచ్చింది, ఈ విషయం ఆయన సోషల్ మీడియా ద్వారా తెలిపారు, ఇక పదిహేను రోజులు ఇంట్లో క్వారంటైన్ లో ఉన్నారు, తాజాగా ఆయనకు నెగిటీవ్ వచ్చింది. నాగబాబు కుమారుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్కు కరోనా వచ్చింది ఆయన కూడా ఐదు రోజుల క్రితం కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో మెగా అభిమానులు ఆనందంలో ఉన్నారు. త్వరలో చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగులో పాల్గొంటారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...