బాలీవుడ్ బెటర్.. మరోసారి సౌత్ పై తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

-

భాషలతో సంబంధం లేకుండా దేశంలోని అన్ని ఇండస్ట్రీల్లో హీరోయిన్ తాప్సీ సత్తా చాటుతోంది. తెలుగులో మంచు మనోజ్ హీరోగా నటించిన ‘ఝుమ్మంది నాదం’తో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు సౌత్​ సినిమాలు పూర్తిగా మానేసి బాలీవుడ్​మీద మాత్రమే ఫోకస్​పెట్టింది. తాజాగా హిందీ పరిశ్రమలో 10 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్​ వివాదాస్పదమవుతున్నాయి.

- Advertisement -

‘దక్షిణాదిలో స్టార్​డం మాత్రమే దక్కింది. బాలీవుడ్‌లో మంచి పాత్రలు సెలక్ట్ చేసుకోవడం వల్ల గొప్ప సినిమాలు చేయగలిగాను. ఇప్పుడు చాలా సంతృప్తిగా ఉన్నాను. సౌత్‌లో అలాంటి ఫీలింగ్​కలగలేద’ని చెప్పింది. దీంతో ఇక్కడి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇక్కడ కూడా మంచి పాత్రలు సెలక్ట్ చేసుకుని ఉంటే సరపోయేది కదా అంటూ తాప్సీపై సెటైర్లు వేస్తున్నారు. తనను తెరకు పరిచయం చేసిన ఇండస్ట్రీని అవమానించడం ఏంటని ఆమెపై ట్రోల్స్‌కి దిగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....