Mohan Babu | మీడియాపై మోహన్ బాబు దురుసు ప్రవర్తన

-

టాలీవుడ్‌ సీనియర్ యాక్టర్ మోహన్ బాబు(Mohan Babu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికల్లో ఆయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇదిలా ఉండగా.. మోహన్ బాబు మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా, మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌(Shadnagar)కు మోహన్ బాబు వచ్చారు.

- Advertisement -

ఆయన రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు రావడంతో విషయం తెలిసిన మీడియా ప్రతినిధులు భారీగా అక్కడికి వెళ్లారు. అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులను సిగ్గు లేదా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోగోలు లాక్కోండంటూ తన బౌన్సర్లకు సూచించారు. బుద్ధి లేదా అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మోహన్ బాబు(Mohan Babu) వ్యాఖ్యలపై జర్నలిస్ట్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం సరికాదని మండిపడుతున్నాయి.

Read Also: తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...