మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కల్యాణ్

-

అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ కల్యాణ్ సినిమా రాలేదు.. రాజకీయంగా బిజీగా మారిపోయారు పవన్ కల్యాణ్, ఇక ఇటీవల వరుసగా సినిమాలు చేస్తున్నారు, ఇక లాక్ డౌన్ కు ముందు వకీల్ సాబ్ చిత్రం ప్రారంభించారు.. అయితే లాక్ డౌన్ తో షూటింగుకి బ్రేకులు పడ్డాయి, ఇక ఈ సమ్మర్ లో సినిమా విడుదల కానుంది, ఇక క్రిష్ దర్శకత్వంలో సినిమా సెట్స్ పై పెట్టారు పవన్ కల్యాణ్.

- Advertisement -

ఇక వరుసగా నాలుగు సినిమాలు ఒకే చేశారు పవన్… తాజాగా మరో దర్శకుడి కథకు ఒకే చెప్పారు అని వార్తలు వినిపిస్తున్నాయి…క్రేజీ డైరెక్టర్ రమేష్ వర్మ కథ చెప్పారట, ఈ స్టోరీ నచ్చడంతో ఒకే చేశారట పవన్ కల్యాణ్…రవితేజ హీరోగా ఖిలాడీ మూవీ తెరకెక్కిస్తున్నారు రమేష్ వర్మ.

ఇక పవన్ కూడా రెండు సినిమాలు చేస్తున్నారు.. అలాగే రమేష్ కూడా ఖిలాడీ చేస్తున్నారు.. ఇద్దరూ తమ ప్రాజెక్టులు ఫినిష్ చేసిన తర్వాత ఈ కొత్త సినిమా చేయనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి, అయితే దీనిపై ఇంకా ప్రకటన రావాల్సి ఉంది.
అయ్యప్పనుమ్ కోషియమ్ తోపాటు హరీష్ శంకర్ సినిమా కూడా చేస్తున్నారు పవన్.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....