రాజకీయాల్లో రీ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్

-

తెలుగు ఓటీటీ ఆహా’లో స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్ చేస్తున్న సామ్జామ్ షోకి చాలా మంది ప్రముఖులు సినిమా సెలబ్రెటీలు హీరోలు తారలు వస్తున్నారు, తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు, పలు విషయాలు పంచుకున్నారు మెగాస్టార్, ఇక పది సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు వరుస సినిమాలో బిజీ అయ్యారు.

- Advertisement -

ప్రజారాజ్యం పార్టీ పెట్టి తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేశారు, ఆ తర్వాత ఆయన రాజకీయాలు దూరంగా ఉన్నారు అనే విషయం తెలిసిందే ..ఇక ఖైదీ నెంబర్ 150 చిత్రంతో సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు, మళ్లీ మెగాస్టార్ బాస్ ఈజ్ బ్యాక్ అనిపించారు, ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

తర్వాత వరుస సినిమాలు చేస్తున్నారు, అయితే తాజాగా ఆయనకు ఓ జాతీయ పార్టీ కీలక పదవి ఆఫర్ చేసింది అని వార్తలు వినిపించాయి, తాజాగా ఆయన ఈ షోలో క్లారిటీ ఇచ్చేశారు.
పాలిటిక్స్ అసలు తనకు సెట్ అవ్వవని తెలుసుకున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇక నటుడిగానే ఉంటాను రాజకీయాల జోలికి పోను అని తెలిపారు ఆయన.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...