అక్టోబర్ 15న థియేటర్లో విడుదలయ్యే మొదటి సినిమా ఇదే

-

ఈ కరోనా సమయంలో దేశ వ్యాప్తంగా మార్చి నెల చివరి నుంచి సినిమాలు ఏవీ ప్రదర్శించబడలేదు.. అసలు మార్చి ఏప్రిల్ మే జూన్ జూల్ ఆగస్ట్ సెప్టెంబర్ వరకూ చిత్రాల ప్రదర్శనలకు పర్మిషన్ ఇవ్వలేదు, దీంతో సినిమా హాల్స్ మూసీ ఉన్నాయి, అంతా ఓటీటీ మార్కెట్ నడిచింది.

- Advertisement -

అయితే ఇప్పుడు అక్టోబర్ 15 నుంచి పలు నిబంధనలు పాటిస్తూ.. మార్గదర్శకాలు పాటించి సినిమాలు ప్రదర్శించుకోవచ్చు అని తెలిపింది కేంద్రం. దీంతో సినిమా అభిమానులు ఆనందంలో ఉన్నారు. మరి బాలీవుడ్ లో కూడా పలు సినిమాలురెడీ అవుతున్నాయి, ఈ సమయంలో అక్టోబర్ 15న విడుదల చేయబోతున్న చిత్రం పై ప్రకటన వచ్చింది.

పీఎం నరేంద్రమోదీ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఆ సినిమా యూనిట్ విడుదల తేదీని ఖరారు చేసి ప్రకటన చేసింది. ఈ సినిమాను మే 24న రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు..కుదరలేదు ఓటీటీ లో కూడా వారు ఇంట్రస్ట్ చూపలేదు, తాజాగా ఈ నెల 15 నుంచి సినిమా థియేటర్లను తెరుస్తున్నారు, సో ఇప్పుడు ఈ చిత్రాన్ని అక్టోబర్ 15న రిలీజ్ చేస్తున్నాము అని తెలిపారు..ఈ చిత్రంలో మోదీ పాత్రలో వివేక్ ఒబేరాయ్ నటించారు. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించారు. ప్రధాని మోదీ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...