Upasana | బేబీ పుట్టాక మావయ్య వాళ్లతో కలిసి ఉంటాం: ఉపాసన

-

నేటి కాలంలో ఎవరైనా దంపతులకు పిల్లలు పుడితే అత్తారింటి నుంచి విడిపోయి వేరే కాపురం పెడుతున్నారు. కానీ మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ దంపతులు మాత్రం పిల్లలు పుట్టాక చిరంజీవి దంపతులతో కలిసి ఉండనున్నారు. ఈ విషయాన్ని చెర్రీ భార్య ఉపాసన(Upasana) ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత వేరు కాపురం పెడుతుంటారని.. కానీ తాము దానికి పూర్తి భిన్నమని పేర్కొన్నార. ప్రస్తుతం చరణ్‌(Ram Charan), తానూ అత్తమామలతో కాకుండా విడిగా ఉంటున్నామని.. బేబీ పుట్టిన తర్వాత అత్తమామలతోనే ఉండాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఎందుకంటే పిల్లల ఎదుగుదలలో గ్రాండ్‌ పేరంట్స్‌ పాత్ర చాలా కీలకమన్నారు. గ్రాండ్‌ పేరంట్స్‌తో ఉంటే వచ్చే ఆనందాన్ని తమ బిడ్డకు దూరం చేయాలనుకోవడం లేదని ఉపాసన(Upasana) స్పష్టంచేశారు. అలాగే ప్రెగ్నెన్సీ కన్ఫార్స్మ్ అయ్యాక చెర్రీకి చెప్పినప్పుడు ఎంతో సంతోషించారని ఆమె వెల్లడించారు.

Read Also:
1. ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రం హిట్టా? ఫట్టా?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...

Pushpa 2 | బన్నీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఈసారి అసలు తగ్గేదేలే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. 'పుష్ప2(Pushpa...