Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

-

3 Lashkar Terrorists Killed By Security Forces During Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్ లో సైన్యానికి – ఉగ్రవాదులకు కాల్పులు జరిగాయి. మంగళవారం ఉదయం షోపియాన్​ జిల్లా జైనాపోరా ప్రాంతంలోని ముంజ్​మార్గ్​లో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో పోలీసులతో  కలిసి సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. సెర్చ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా సైన్యంపై దాడులు జరిపింది. వెంటనే ముష్కరులపై ఎదురు దాడి చేయడంతో.. లష్కరే తోయిబాకు చెందిన ముగ్గరు ఉగ్రవాదులు హతమైనట్లు వెల్లడించిన పోలీసులు. వారి వద్ద నుండి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కశ్మీరీ పండిట్ పురాణ కృష్ణ భట్‌ను హత్యలో వీరికి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు.

Read Also: ఈ సింపుల్ రెమిడీస్ తో నరదృష్టి తొలగి అదృష్టం వరిస్తుంది!!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

అలా చేసుంటేనే ద్రోహం అయ్యేది: చంద్రబాబు

తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu)...

మహిళల కోసం రూ.లక్ష కోట్ల ఖర్చు.. మంత్రి సీతక్క హామీ

తెలంగాణ మహిళలకు మంత్రి సీతక్క(Seethakka) గుడ్ న్యూస్ చెప్పారు. మహిళల అభ్యున్నతే...