బీజేపీలో చేరిన మాజీ కేంద్రమంత్రి కొడుకు ఆంటోని

-

కేరళలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి ఏకే అంటోని తనయుడు అనిల్ అంటోని(Anil Antony) బీజేపీలో చేరారు. గురువారం కేంద్ర మంత్రులు పియూష్ గోయల్(Piyush Goyal) సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. కేరళ కాంగ్రెస్ నేత అయిన అనిల్ ప్రధాని మోడీ(Modi) బీబీసీ వివాదస్పద డాక్యుమెంటరీ వరుసలో పార్టీ నుంచి వైదొలిగారు. అయితే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కుటుంబం కోసం పనిచేసినట్లు భావిస్తే, తాను కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నానని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. అయితే ప్రధాని మోడీకి దేశాన్ని ముందు నడిపే విషయంలో విజన్ ఉందని చెప్పారు. సుస్థిర అభివృద్ధిపై అంటోని(Anil Antony)కి పరిపూర్ణమైన అవగాహన ఉందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. దక్షిణాదిలో బీజేపీ బలోపేతమవుతుందని, మరింత ముందుకు వెళ్తామన్నారు.

- Advertisement -
Read Also: BJP శ్రేణులకు జైలు నుంచి బండి సంజయ్ లేఖ

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...