Chhattisgarh |మావోయిస్టుల అటాక్.. 11 మంది హతం

-

ఛత్తీస్ ఘడ్(Chhattisgarh) రాష్ట్రంలోని దంతేవాడ(Dantewada)లో మావోయిస్టులు ఘాతుకం సృష్టించారు. అరన్ పూర్ లో జవాన్లు ప్రయాణిస్తున్న మినీ బస్సును మందు పాతరతో పేల్చేశారు. డీఆర్జీ (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్) బలగాలు అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించి వాహనాల్లో తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.

- Advertisement -

Chhattisgarh |ఈ ఐఈడి దాడిలో ఓ వాహనంలో ఉన్న పది మంది డీఆర్జీ జవాన్లతో పాటు డ్రైవర్ మృతి చెందినట్లు సమాచారం. మరో వాహనంలో జవాన్లకు సైతం తీవ్ర గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అరన్ పూర్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ కు వెళ్లిన వారిలో నారాయణపూర్ 16వ బెటాలియన్ కు చెందిన జవాన్లు ఉన్నారు. కాగా భద్రతా బలగాలు క్షతగాత్రులను రాయపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Read Also: మంచిర్యాల జిల్లా మహేష్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...