స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. ఎన్ని వచ్చాయంటే?

-

Corona Updates |దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,111 కేసులు నమోదుకాగా.. 24మంది మృతిచెందారు. ప్రస్తుతం 60,313 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటివరకు 5.31లక్షల మంది మరణించారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 8.40శాతంగా ఉంది. కరోనా రికవరీ రేటు 98.68శాతంగా నమోదైంది. ఇక ఇప్పటివరకు దేశం మొత్తం మీద 4.47కోట్ల కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. కరోనా నుంచి ఇప్పటివరకు 4.42కోట్ల మంది కోలుకున్నారు. గత కొన్నిరోజులుగా 10వేల పైనే నమోదైన కేసులు ప్రస్తుతం 9వేలకు చేరుకున్నాయి. అయితే మే నెల మధ్య నాటికి కరోనా రోజువారీ 50వేల పైనే నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అనంతరంగా కేసులు సంఖ్య తగ్గే అవకాశాలున్నాయని తెలిపారు.

- Advertisement -
Read Also: తెలంగాణ హైకోర్టులో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Google Wallet | ఆండ్రాయిడ్ యూజర్లు కోసం గూగుల్ వాలెట్ వచ్చేసింది

టెక్ దిగ్గజం google బుధవారం ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ వాలెట్(Google Wallet)...

Akshaya Tritiya | అక్షయ తృతీయ రోజు ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో తెలుసా?

వైశాఖ శుద్ధ తదియను "అక్షయ" తృతీయగా(Akshaya Tritiya) వ్యవహరిస్తారు. అక్షయం అంటే...