ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక వ్యక్తి అరెస్ట్

-

Delhi Liquor Scam |ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారం రోజురోజుకూ తీవ్ర ఉత్కంఠంగా మారుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తోన్న ఈడీ తాజాగా.. మరో కీలక వ్యక్తిని అరెస్ట్ చేసింది. సోమవారం రాత్రి 11 గంటలకు అరుణ్ రామచంద్ర పిళ్ళైని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదుపులోకి తీసుకున్నది. ఈ విషయాన్ని మంగళవారం ఉదయం అధికారికంగా ప్రకటించారు. కాగా, ఇటీవలే మద్యం కుంభకోణంలో అవకతవకలపై రెండు రోజులపాటు అరుణ్ పిళ్ళైని ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే.

- Advertisement -
Read Also: పాకిస్తాన్‌లో ఘోరం.. పదిమంది పోలీసు అధికారులు మృతి

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...