ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక వ్యక్తి అరెస్ట్

-

Delhi Liquor Scam |ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారం రోజురోజుకూ తీవ్ర ఉత్కంఠంగా మారుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తోన్న ఈడీ తాజాగా.. మరో కీలక వ్యక్తిని అరెస్ట్ చేసింది. సోమవారం రాత్రి 11 గంటలకు అరుణ్ రామచంద్ర పిళ్ళైని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదుపులోకి తీసుకున్నది. ఈ విషయాన్ని మంగళవారం ఉదయం అధికారికంగా ప్రకటించారు. కాగా, ఇటీవలే మద్యం కుంభకోణంలో అవకతవకలపై రెండు రోజులపాటు అరుణ్ పిళ్ళైని ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే.

- Advertisement -
Read Also: పాకిస్తాన్‌లో ఘోరం.. పదిమంది పోలీసు అధికారులు మృతి

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..

వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్‌లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని...

జగన్‌ పాలనపై రేణుకాచౌదరి తీవ్ర విమర్శలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ...