Kejriwal | ఆరోసారి ఈడీ నోటీసులు అందుకున్న CM కేజ్రీవాల్ 

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసులో CM కేజ్రీవాల్ కి మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 19 న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కేజ్రీవాల్(Kejriwal) కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు పంపడం ఇది ఆరోసారి కావడం గమనార్హం. ఎన్నిసార్లు ఈడీ నోటీసులు పంపించినా సీఎం కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో ఈడీ(ED) ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. దీంతో ఫిబ్రవరి 17న విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలిచ్చింది. కాని పక్షంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ పాత్ర ఉందని ప్రాథమిక నిర్ధారణకు వస్తామని స్పష్టం చేసింది. ఈ క్రమంలో మరోసారి ఈడీ నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. కాగా, గత ఏడాది నవంబర్ 2న లిక్కర్ స్కాం లో తొలిసారి కేజ్రీవాల్(Kejriwal) ఈడీ నోటీసులు అందుకున్నారు.

Read Also: వాలంటీర్ల అంశంలో ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఝలక్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...