Kejriwal | ఆరోసారి ఈడీ నోటీసులు అందుకున్న CM కేజ్రీవాల్ 

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసులో CM కేజ్రీవాల్ కి మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 19 న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కేజ్రీవాల్(Kejriwal) కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు పంపడం ఇది ఆరోసారి కావడం గమనార్హం. ఎన్నిసార్లు ఈడీ నోటీసులు పంపించినా సీఎం కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో ఈడీ(ED) ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. దీంతో ఫిబ్రవరి 17న విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలిచ్చింది. కాని పక్షంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ పాత్ర ఉందని ప్రాథమిక నిర్ధారణకు వస్తామని స్పష్టం చేసింది. ఈ క్రమంలో మరోసారి ఈడీ నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. కాగా, గత ఏడాది నవంబర్ 2న లిక్కర్ స్కాం లో తొలిసారి కేజ్రీవాల్(Kejriwal) ఈడీ నోటీసులు అందుకున్నారు.

Read Also: వాలంటీర్ల అంశంలో ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఝలక్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...