Fuel prices | వాహనదారులకు శుభవార్త.. త్వరలోనే చమురు ధరలు తగ్గింపు

-

Fuel prices | త్వరలోనే వాహనదారులకు కేంద్రం శుభవార్తం అందించనుంది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే దిశగా చర్యలు ప్రారంభించింది. రెండు మూడు నెలల్లోనే ఇంధన ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. నవంబర్ నుంచి వివిధ రాష్ట్రాల ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది ఆరంభంలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండడడంతో చమురు సంస్థలు ధరలను తగ్గించనున్నాయని సమాచారం. లీటర్ పెట్రోల్, డీజిల్ పై సుమారు రూ.5 వరకు తగ్గించవచ్చునని వార్తలు వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పలు రాష్ట్రాల్లో తక్కువగా ఉన్నప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి. అయితే చమురును జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే ధరలు భారీగా తగ్గుతాయని అభిప్రాయం ఉంది. అందుకే జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని దేశవ్యాప్తంగా డిమాండ్స్ వినిపిస్తున్నాయి.

- Advertisement -
Read Also:
1. పాట్నాలో విపక్షాల సమావేశంపై బీజేపీ సెటైర్లు

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...