Kamal Haasan: రాహుల్ జోడో యాత్రలో మెరిసిన హీరో కమల్ హాసన్

-

Kamal Haasan joins Rahul Gandhi for Bharat Jodo Yatra in New Delhi: భారత్ జోడో యాత్రలో భాగంగా ఢిల్లీ లో జరిగిన ‘యునైటెడ్ ఇండియా మార్చ్’ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తో కలిసి హీరో కమల్ హాసన్ నడిచారు. యాత్రలో పాల్గొన కూడదని.. అలా పాల్గొంటే రాజకీయ భవిష్యత్తు కు నష్టం కలుగుతుందని కొందరు చెప్పినట్లు తెలిపారు. మా నాన్న కాంగ్రెస్ వాది అని తెలిపారు. నాకు దేశం ఫస్ట్.. అన్ని పార్టీలు తనవే అని పేర్కొన్నారు. దేశానికి ఈ భారత్ జోడో యాత్ర ఎంతో అవసరం అని అనిపించిందని, యాత్రలో పాల్గొనడం చాలా సంతోషనించిందని అన్నారు. భారతీయుడి గా ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ ఉందన్నారు. దేశాన్ని ఏకం చేయడానికి సహాయపడండి.. విచ్చిన్నం చేయడానికి కాదు అంటూ పిలుపునిచ్చారు.

Read Also: పరగడుపుతో వీటిని అస్సలు తీసుకోకండి..!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...