మాలాంటి ముసలి వాళ్ళను చూసి యువత నేర్చుకోవాలి -సుధామూర్తి

-

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం సుధా మూర్తి(Sudha Murty) మీడియాతో మాట్లాడుతూ.. యువత మమ్మల్ని చూసి నేర్చుకోవాలి అన్నారు. మేము వయసులో చాలా పెద్దవాళ్ళం అయినా ఉదయం 6 గంటలకు లేచి ఓటు వేయడానికి ఇక్కడికి వచ్చామని తెలిపారు. మా నుండి యువ ఓటర్లు ప్రేరణ పొంది ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు వేయడం ప్రజాస్వామ్యంలో ఒక పవిత్రమైన భాగమని ఆమె తెలిపారు.

- Advertisement -
Read Also: తెలంగాణ మాజీ సీఎస్ కు క్యాబినెట్ హోదా పదవి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై...