మాలాంటి ముసలి వాళ్ళను చూసి యువత నేర్చుకోవాలి -సుధామూర్తి

-

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం సుధా మూర్తి(Sudha Murty) మీడియాతో మాట్లాడుతూ.. యువత మమ్మల్ని చూసి నేర్చుకోవాలి అన్నారు. మేము వయసులో చాలా పెద్దవాళ్ళం అయినా ఉదయం 6 గంటలకు లేచి ఓటు వేయడానికి ఇక్కడికి వచ్చామని తెలిపారు. మా నుండి యువ ఓటర్లు ప్రేరణ పొంది ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు వేయడం ప్రజాస్వామ్యంలో ఒక పవిత్రమైన భాగమని ఆమె తెలిపారు.

- Advertisement -
Read Also: తెలంగాణ మాజీ సీఎస్ కు క్యాబినెట్ హోదా పదవి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...