మాలాంటి ముసలి వాళ్ళను చూసి యువత నేర్చుకోవాలి -సుధామూర్తి

-

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం సుధా మూర్తి(Sudha Murty) మీడియాతో మాట్లాడుతూ.. యువత మమ్మల్ని చూసి నేర్చుకోవాలి అన్నారు. మేము వయసులో చాలా పెద్దవాళ్ళం అయినా ఉదయం 6 గంటలకు లేచి ఓటు వేయడానికి ఇక్కడికి వచ్చామని తెలిపారు. మా నుండి యువ ఓటర్లు ప్రేరణ పొంది ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు వేయడం ప్రజాస్వామ్యంలో ఒక పవిత్రమైన భాగమని ఆమె తెలిపారు.

- Advertisement -
Read Also: తెలంగాణ మాజీ సీఎస్ కు క్యాబినెట్ హోదా పదవి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...