మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ కన్నుమూత

-

జాతిపిత మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ(Arun Gandhi) (89) కన్నుమూశారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చివరకు కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. మహాత్మాగాంధీ కొడుకైన మణిలాల్ గాంధీ(Manilal Gandhi) కొడుకే ఈ అరుణ్ గాంధీ. ఈయన దక్షిణ ఆఫ్రికాలోని డర్బన్‌‌లో 1934 ఏప్రిల్‌ 14న మణిలాల్ గాంధీ, సుశీలా మష్రూవాలా దంపతులకు జన్మించారు. అరుణ్ గాంధీ మృతి వార్తను ఆయన కొడుకైన తుషార్ గాంధీ.. ట్విట్టర్ ద్వారా తెలిపారు. “ఇవాళ ఉదయం మా నాన్న చనిపోయారు. ఆయన లేని లోటును తట్టుకోలేకపోతున్నాం” అని తుషార్ ట్వీట్ చేశారు.

- Advertisement -
Read Also: కర్ణాటక కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...