Delhi Liquor Case |ఢిల్లీ డిప్యూటీ సీఎంతో పాటు మరో మంత్రి రాజీనామా

-

Delhi Liquor Case | ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మరో మంత్రి సత్యేందర్ జైన్‌(Satyendar Jain)లు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆమోదించారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్టుల నేపథ్యంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, లిక్కర్‌ స్కామ్‌‌లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ఇటీవల అరెస్ట్‌యిన విషయం తెలిసిందే. తనను అరెస్ట్‌ చేయడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన సిసోడియా(Manish Sisodia) పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. సుప్రీంకోర్టు నేరుగా జోక్యం చేసుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న సీజేఐ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు దీంతో రేపు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో సిసోడియా లాయర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అనూహ్యంగా ఢిల్లీ కేబినెట్‌లో ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

- Advertisement -
Read Also:

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహిళను కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని...

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...