సూర్యుడిపై పరిశోధనకు సిద్ధమైన ఇస్రో.. అధికారిక ప్రకటన

-

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) సూర్యుడిపై పరిశోధనకు సిద్ధమైంది. వచ్చే నెల సెప్టెంబర్ 2వ తేదీన సూర్యుడి మీదకు ఆదిత్య ఎల్-1 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఆదివారం ఉదయం 11:50 గంటలకు తిరుపతిలోని శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. కాగా, ఇటీవలే చందమామపై ప్రయోగించిన చంద్రయాన్-3 సక్సెస్ అయిన విషయం తెలిసిందే. దీంతో భారత్ నెక్ట్స్ టార్గెట్ సూర్యుడే అని స్వయంగా ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు సూర్య మండలంపై పరిశోధన కోసం ఆదిత్య ఎల్-1ను ప్రయోగించిన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించనుంది.

Read Also: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కీలక ప్రకటన
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...