సూర్యుడిపై పరిశోధనకు సిద్ధమైన ఇస్రో.. అధికారిక ప్రకటన

-

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) సూర్యుడిపై పరిశోధనకు సిద్ధమైంది. వచ్చే నెల సెప్టెంబర్ 2వ తేదీన సూర్యుడి మీదకు ఆదిత్య ఎల్-1 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఆదివారం ఉదయం 11:50 గంటలకు తిరుపతిలోని శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. కాగా, ఇటీవలే చందమామపై ప్రయోగించిన చంద్రయాన్-3 సక్సెస్ అయిన విషయం తెలిసిందే. దీంతో భారత్ నెక్ట్స్ టార్గెట్ సూర్యుడే అని స్వయంగా ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు సూర్య మండలంపై పరిశోధన కోసం ఆదిత్య ఎల్-1ను ప్రయోగించిన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించనుంది.

Read Also: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కీలక ప్రకటన
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...