ఆదిత్య ఎల్‌-1 సక్సెస్.. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ హర్షం

-

సూర్యుడిపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రవేశపెట్టిన ఆదిత్య ఎల్‌-1(Aditya L1) నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. శనివారం ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ ఇందుకు వేదిక అయింది. ఆదిత్య ఎల్‌-1 శాటిలైట్‌ను మోసుకుంటూ పీఎస్‌ఎల్వీ-సీ57 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. కాగా, ఆదిత్య ఎల్-1 ప్రయోగం గ్రాండ్ సక్సెస్ కావడంతో ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. శాస్త్రవేత్తల నిరంతర కృషి ఫలితమే ఈ విజయమని వారు హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో అంతరిక్ష పరిశోధనా రంగంలో మరో కీలక మైలురాయి అని అన్నారు.

Read Also: జమిలీ ఎన్నికల కమిటీ ప్రకటన.. చైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...