Arvind Kejriwal: కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి ఫోటో పెట్టాలి

-

Arvind Kejriwal: గుజరాత్, హరియాణా ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరెన్సీ నోట్లపై గాంధీతోపాటు లక్ష్మీదేవి, వినాయక స్వామి ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు. ఇండోనేషియా లాంటి ముస్లిం దేశంలో నోట్లపై గణేశుని ఫోటోను ముద్రించారని గుర్తుచేస్తూ.. మన ప్రభుత్వం కూడా కొత్తగా ముద్రించే నోట్లపై ఈ బొమ్మలు ముద్రించాలని కోరారు. ఈ దేవతల ఫోటోలు కరెన్సీ నోట్లపై ఉండటం వల్ల దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. దేశంలోని వ్యాపారస్తులంతా రోజూ తమ పని మొదలు పెట్టే ముందు లక్ష్మీదేవికి, వినాయకుడికి పూజలు చేస్తారని తెలిపారు. దీనిపై రెండు రోజుల్లో ప్రధానికి లేఖ రాస్తాననిArvind Kejriwal అన్నారు. 

- Advertisement -

Read also: కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన ఖర్గే

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...