Arvind Kejriwal: కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి ఫోటో పెట్టాలి

-

Arvind Kejriwal: గుజరాత్, హరియాణా ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరెన్సీ నోట్లపై గాంధీతోపాటు లక్ష్మీదేవి, వినాయక స్వామి ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు. ఇండోనేషియా లాంటి ముస్లిం దేశంలో నోట్లపై గణేశుని ఫోటోను ముద్రించారని గుర్తుచేస్తూ.. మన ప్రభుత్వం కూడా కొత్తగా ముద్రించే నోట్లపై ఈ బొమ్మలు ముద్రించాలని కోరారు. ఈ దేవతల ఫోటోలు కరెన్సీ నోట్లపై ఉండటం వల్ల దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. దేశంలోని వ్యాపారస్తులంతా రోజూ తమ పని మొదలు పెట్టే ముందు లక్ష్మీదేవికి, వినాయకుడికి పూజలు చేస్తారని తెలిపారు. దీనిపై రెండు రోజుల్లో ప్రధానికి లేఖ రాస్తాననిArvind Kejriwal అన్నారు. 

- Advertisement -

Read also: కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన ఖర్గే

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Gold Rates | రూ. లక్ష మార్క్ చేరుకోనున్న బంగారం ధర!!

దేశంలో బంగారం ధరలు(Gold Rates) పరుగులు పెడుతున్నాయి. మధ్యమధ్యలో స్వల్పంగా తగ్గుతూ...

Chandrababu | కార్యకర్తల్ని ఉద్దేశించి చంద్రబాబు ఎమోషనల్ స్పీచ్

టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు....