Mobile Phone Blast: కాల్ మాట్లాడుతుండగా పేలిన మొబైల్ ఫోన్

-

Mobile Phone Blast: ఓ యువకుడు కాల్ మాట్లాడుతుండగా మొబైల్ పేలిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో సదరు యువకుడి వేలికి గాయమైంది. వివరాల్లోకి వెళితే అమ్రోహా జిల్లాలోని నౌగావా సాదత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిజాంపూర్ గ్రామానికి చెందిన హిమాన్షు.. తన బంధువుతో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా మొబైల్ పేలి మంటలు చెలరేగాయి. దీంతో యువకుడి వేలికి గాయమైంది. మొబైల్ పూర్తిగా కాలిపోయింది. కాగా తాను మొబైల్ కొని నాలుగు నెలలే అయిందని హిమాన్షు తెలిపాడు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...