Mobile Phone Blast: కాల్ మాట్లాడుతుండగా పేలిన మొబైల్ ఫోన్

-

Mobile Phone Blast: ఓ యువకుడు కాల్ మాట్లాడుతుండగా మొబైల్ పేలిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో సదరు యువకుడి వేలికి గాయమైంది. వివరాల్లోకి వెళితే అమ్రోహా జిల్లాలోని నౌగావా సాదత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిజాంపూర్ గ్రామానికి చెందిన హిమాన్షు.. తన బంధువుతో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా మొబైల్ పేలి మంటలు చెలరేగాయి. దీంతో యువకుడి వేలికి గాయమైంది. మొబైల్ పూర్తిగా కాలిపోయింది. కాగా తాను మొబైల్ కొని నాలుగు నెలలే అయిందని హిమాన్షు తెలిపాడు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...