మరో దిశలాంటి ఘటన పోలీసులు ఈ నిందితులని ఏం చేశారంటే

-

యూపీలో దారుణం జరిగింది, పదో తరగతి చదువుతున్న బాలికపై అత్యంత దారుణంగా నలుగురు దుర్మార్గులు అత్యాచారం చేశారు… చివరకు ఆమె ఇంటికి వెళ్లిన తర్వాత ఈ బాధ ఎవరికి చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోయింది ..చివరకు ఆమె ఆత్మహత్య చేసుకుంది. చనిపోయేముందు నిందితుల పేర్లను వెల్లడిస్తూ సూసైడ్ నోట్ రాసిపెట్టి చనిపోయింది.
చివరకు పోలీసులు ఆ నలుగురిని అరెస్ట్ చేశారు. అయితే ఆ నలుగురిలో ఓ వ్యక్తి కోర్టుకు తీసుకుని వెళుతుండగా
పారిపోయేందుకు ట్రై చేశాడు చివరకు పోలీసులు అతన్ని కాల్చారు అక్కడిక్కడే చనిపోయాడు. ఇక మరో ముగ్గురిని పోలీసులు కోర్టుకు తీసుకువెళ్లారు.
మొత్తానికి ఈ ఘటనతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరు అయింది.. ఆ వ్యక్తి పోలీసుల నుంచి గన్ తీసుకుని కాల్చేందుకు ప్రయత్నించాడు వెంటనే అతనిపై ఫైరింగ్ చేశారు, చివరకు  కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...