అయోధ్య రామమందిరానికి 613 కిలోల భారీ గంట .. దీని ప్రత్యేకత తప్పక తెలుసుకోవాలి

-

అయోధ్యలో రామమందిరం కోసం ఓ భారీ గంట తయారు చేశారు, తాజాగా అయోధ్యకు ఈ భారీ గంట చేరుకుంది, తమిళనాడులోని రామేశ్వరం నుండి ప్రారంభించిన రామ రథయాత్ర తో దీనిని అయోధ్యకు తీసుకువచ్చారు.

- Advertisement -

613 కేజీల భారీ గంట 4,555 కిలోమీటర్లు ప్రయాణం చేసి చివరకు అయోధ్యకు చేరుకుంది. 4.13 అడుగుల పొడవు, 3.9 అడుగుల వెడల్పుతో సీతా, రామ, లక్ష్మణ, హనుమంతుడు వినాయకుడి ప్రతిమలతో, జైశ్రీరామ్ అక్షరాలు రాసి ఉంది ఈ గంటపై, అంతేకాదు ఈ గంట మోగిస్తే దీని ప్రతిధ్వని 8 నుండి 10 కిలోమీటర్ల వరకు వస్తుంది.

మనం ఆలయంలో గంటను మోగిస్తే టంగ్, టంగ్ అంటూ శబ్దం వస్తుంది. కానీ ఈ గంట మోగిస్తే ఓంకారం ప్రతిధ్వనిస్తుంది. ఇక రాముడి ఆలయం పూర్తి అయిన తర్వాత ఈ గంటని గుడిలో అమర్చుతారు . ఇక ఈ గంటని చూసేందుకు అక్కడకు చాలా మంది స్ధానికులు వస్తున్నారు, ఇంత పెద్ద గంట ఎక్కడా లేదు అంటున్నారు, దీని కోసం భారీ క్రేనులు తెప్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పరీక్ష విధానంలో మార్పులు.. ఎప్పటినుంచో చెప్పిన మంత్రి లోకేష్

విద్యాశాఖపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై...

జానీ మాస్టర్‌పై కేసు నమోదు.. లైగింకా వేధించాడంటూ ఫిర్యాదు..

ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌(Jani Master)పై లైంగిక వేధింపుల కేసు...