భోపాల్ లో తాంత్రిక విద్యకు ఆకర్షితురాలైన అలేఖ్య – ఏం చేసిందంటే

-

చిత్తూరు జిల్లా మదనపల్లి అక్కాచెలెళ్ల హత్యకేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.. తండ్రి పురుషోత్తమ్ నాయుడు, తల్లి పద్మజ మూఢనమ్మకాలతో ఇద్దరు కూతుళ్లను చంపుకున్నారు… ఇక ఈ కేసుపై లోతైన విచారణ చేస్తున్నారు పోలీసులు.. అయితే పెద్ద కుమార్తె అలేఖ్య గురించి అనేక విషయాలు తెలుస్తున్నాయి.

- Advertisement -

పెద్ద కుమార్తె అలేఖ్య భోపాల్లో చదువుకుంటున్న సమయంలో తాంత్రిక పూజలకు ఆకర్షితురాలైందట, ఈ సమయంలో ఆమె తరచూ అలాంటి తాంత్రిక పూజలు చేసేవారిని కలిసేది, అంతేకాదు ఆ మూడనమ్మకాలపై బాగా నమ్మకం పెట్టుకుంది.. ఈ లాక్ డౌన్ సమయంలో ఇవన్నీ తల్లిదండ్రులకి చెప్పింది, వారు కూడా కుమార్తె చెప్పిన విషయాలు నమ్మారు.

భోపాల్ దగ్గరలోని అటవీ ప్రాంతాల్లో అధికంగా సంచరించే తాంత్రిక మాయగాళ్ల వలలో అలేఖ్య పడినట్టు భావిస్తున్నారు. ఇక ఈ తొమ్మిది నెలల లాక్ డౌన్ సమయంలో ఇంటిలో ఉన్న అలేఖ్య తల్లి తండ్రి చెల్లికి అనేక విషయాలు చెప్పి ఆ పుస్తకాలు చదివింది. చివరకు కుటుంబ సభ్యులు ఆమె మాటలు నమ్మి ఇంత దారుణానికి ఒడిగట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...