అలర్ట్ — భారీగా పెరగనున్న స్మార్ట్ ఫోన్ ధరలు – ఎప్పటి నుంచంటే

-

ఈ నెలలో కాస్త టీవీల ధరలు పెరగడం తెలిసిందే, అయితే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ధరలు కూడా కాస్త పెరిగే అవకాశం ఉంది అంటున్నారు స్మార్ట్ ఫోన్ నిపుణులు, అవును దీనికి ఓ ప్రధాన కారణం ఉంది అని చెబుతున్నారు.

- Advertisement -

భారత ప్రభుత్వం స్మార్ట్ఫోన్ల డిస్ప్లే, టచ్ ప్యానెళ్లపై ఇంపోర్ట్ డ్యూటీ 10% విధిస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ నినాదాన్ని మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక మన దేశంలో ఈ దిగుమతులు తగ్గి సొంతంగా మన దేశంలో ఈ ఐటెమ్స్ ఉత్పత్తి తయారీ పెరగాలి అని భావిస్తోంది, అందులో భాగంగా ఇవి ఇంపోర్ట్ చేసుకుంటే 10 శాతం ఇంపోర్ట్ డ్యూటీ పడుతుంది

స్థానికంగా తయారయ్యే వస్తువుల కొనుగోళ్లు పెంచేందుకు మోదీ ప్రభుత్వం ఈ నిర్నయం తీసుకుంటోంది, దీంతో స్మార్ట్ ఫోన్ ధరలు పెరిగే అవకాశం ఉంది.. డిస్‍ప్లే, టచ్ ప్యానెళ్లపై 10 శాతం ఇంపోర్ట్ డ్యూటీ విధిస్తోంది కాబట్టి ఆ పది శాతం వినియోగదారుడిపైనే భారం పడుతుంది..ఖరీదైన ఫోన్లకు కూడా ఈ డ్యూటీ భారీగా పడుతుంది..10,000 ఫోన్పై అదనంగా రూ.1000నుంచి రూ.1200వరకు భారం పడే అవకాశముంది అంటున్నారు నిపుణులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...