ఏపీ బీజేపీ మాజీ మంత్రి కరోనాతో మృతి…

-

బీజేపీ నేత మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనాతో మృతి చెందారు… ఇటీవలే కరోనా బారీన పడ్డ ఆయన కొద్దిరోజులుగా విజయవాడలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటిక్రితం మృతి చెందారు…

- Advertisement -

గతంలో తెలుగుదేశం పార్టీ హయంలో ఆయన మంత్రిగా పని చేశారు… ఫొటో గ్రాఫర్ జీవితాన్ని ప్రారంభించి మంత్రిగా ఎదిగారు మాణిక్యాలరావు తొలిసారిగా తాడేపల్లి నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి గెలిచారు..

ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కేబినెట్ లో అడుగుపెట్టారు… అలాగే టీడీపీ హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు.. ఆయన మృతి పట్ల ఏపీ రాజకీయ నేతలు సంతాపాన్ని తెలుపుతున్నారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Chandrababu | వంగవీటి రాధాపై చంద్రబాబు ప్రశంసలు

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ప్రశంసలు కురిపించారు....

T20 World Cup | టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన

త్వరలో అమెరికా, వెస్టిండీస్‌ వేదికల్లో జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం భారత...