ఎపీ సీఎం జగన్ ను రిక్వస్ట్ చేసిన అవంతి….

-

ప్రణయ్ పరువు హ్యత్య మరువక ముందే తెలంగాణలో మరో దారుణం జరిగిన సంగతి తెలిసిందే… హేమంత్ ను అవంతి తల్లిదండ్రులు కిడ్నా ప్ చేసి దారుణంగా హత్య చేశారు… తాజాగా ఈ కేసుకు సంబంధించిన విషయాలను అంవతి ఒక ప్రముఖ ఛానల్ కు వివరించింది…

- Advertisement -

తన తల్లిదండ్రులను ఎన్ కౌంటర్ చేసి చంపాలని కోరింది… తనకు న్యాయం చేయాలని తెలంగాణ సర్కార్ ను అలాగే ఎపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కోరింది..

తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే తినే అన్నంలో విషం పెట్టి చంపేస్తామని తన తల్లి గతంలో చెప్పిందని అవంతి తెలిపింది… తాను తన ఇష్ట పూర్వకంగా హేమంత్ దగ్గరకు వచ్చానని తెలిపింది… తన దృష్టిలో తన తల్లిదండ్రులు చనిపోయారని అవంతి కోరింది…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బీజేపీకి జమ్మూకశ్మీర్ ఒక పావు మాత్రమే: ప్రియాంక

జమ్మూకశ్మీర్ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ(Priyanka...

ఐశ్వర్యారాయ్‌ని దూరం పెట్టిన బిగ్‌బీ ఫ్యామిలీ.. వార్నింగ్ ఇచ్చిన సీనియర్ హీరోయిన్..

బిగ్ బీ అమిత్ బచ్చన్(Amitabh Bachchan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం...