నిమిషంలో 10 గుడ్లు తినాలని పందెం కట్టాడు – చివరకు దారుణం

-

ఒరిపా ప్రాంతంలోని ఓ ఆరుగులు ఫ్రెండ్స్ రాత్రి ఫుల్లుగా మద్యం తాగిన తర్వాత ఎవరి ఇంటికి వారు వెళుతుంటే… ఈ సమయంలో పందెం వేసుకుందాం అన్నాడు జానీరాయ్, దగ్గర్లో దాబా దగ్గరకు వెళ్లి ఓ పది గుడ్లు తీసుకువచ్చారు.. అయితే నిమిషంలో ఈ పది గుడ్లు ఎవరు తింటే వారు పందెంలో గెలిచినట్లు అని…200 పందెం అన్నాడు, దీంతో జితేంద్ర సింగ్ ఒకే అన్నాడు.

- Advertisement -

అతను అప్పటికే నాలుగు బీర్లు తాగాడు.. ఇలా వరుసగా 8 గుడ్లు తిన్నాడు, అయితే సమయం అయిపోతోంది అని ఒకే సారి రెండు గుడ్లు లోపల పెట్టుకుని మింగాడు.. దీంతో గొంతుకి అవి అడ్డుపడ్డాయి.. ఊపిరి ఆడలేకపోయింది..వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు.. కాని ఆ సమయానికే శ్వాస తీసుకోవడం ఇబ్బంది వచ్చి అతను చనిపోయాడు.

ఈ విషాదంలో మిగిలిన స్నేహితులు ఈ సమయంలో ఆస్పత్రి దగ్గర ఉండకుండా మద్యం మత్తులో పక్కన రోడ్డు మీద పడుకున్నారు.. ఉదయం మద్యం మత్తు వదిలి చూస్తే మిత్రుడు చనిపోయాడు… వీరు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. ఇలాంటి బెట్టింగులు పనులు చేయవద్దు అని హెచ్చరిస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

GV Reddy | ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా..

ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి(GV Reddy) రాజీనామా...

Delhi Assembly | ఖాళీ ఖజానా కాదు.. ఢిల్లీ అసెంబ్లీ తొలిరోజే రగడ

ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi...